తెలంగాణ కవిత్వ సంకలనానికి సహకరించంరి

నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం అని గొల్కోండ పత్రికలో అధునిక భావ కవిత్వ తత్వ శీర్షికలో శ్రీ ముడుంబా వేంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసాన్ని చదివి ఇక్కడి కవి అయిన సురవరం ప్రతాప రెడ్డి ఆ మాటలకు ధీటుగా కవితా సంకలనం తీసుకువచ్చారు. ఈ సంచికలో 354 మంది కవుల రచనలు వెలువడ్డాయి. ఆ సంచిక వెలువడిన తర్వాత గొప్పగొప్ప కవి పండితులు వచ్చినారు. ప్రస్తుతానికి తెలంగాణా వచన కవులతో పాటు పద్య కవులకు లోటు లేదు. తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగంగా ఒక పద్య కవిత్వ సంకలనం తేవాలని నిర్ణయించుకున్నాము. ఈ పుస్తకం కొరకు అందరి సహాయ సహకారాలు అందజేయగలరని కోరుతున్నాము. మరిన్ని వివరాలకు వేముగంటి మురళీ కృష్ణమాచారిని (+91. 94920 60843) సంప్రదించగలరు.

అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో