Nov2009
అఫ్సర్
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో జన్మించి, కమ్యూనిస్టు వుద్యమంలో భాగస్వామి అయి, హిందీ పండితులుగా అటు ఉత్తరాదిలోనూ, తెలుగు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకులుగా ఇటు తెలుగు నాట పేరు గడించిన వ్యక్తి కౌముది. అభ్యుదయ రచయిత సంఘంలోనూ, ప్రజా నాట్య మండలిలోనూ కౌముది క్రియాశీల కార్యకర్త. హిందీ- తెలుగు భాషల అభ్యుదయ సాహిత్యాల మధ్య సేతువు. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Oct2009
ప్రాణహిత
నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం అని గొల్కోండ పత్రికలో అధునిక భావ కవిత్వ తత్వ శీర్షికలో శ్రీ ముడుంబా వేంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసాన్ని చదివి ఇక్కడి కవి అయిన సురవరం ప్రతాప రెడ్డి ఆ మాటలకు ధీటుగా కవితా సంకలనం తీసుకువచ్చారు. ఈ సంచికలో 354 మంది కవుల రచనలు వెలువడ్డాయి. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Sep2009
ప్రాణహిత

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతుల సందర్భంగా DTLC తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుల గురించి ఇంతకు ముందు ప్రకటనలో తెలియజేశాం. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Jul2009
ప్రాణహిత
ప్రతి అయిదేళ్ళకీ కథ మారుతుందా? మారవచ్చు. ఇప్పుడు తెలుగు కథ మారుతున్న వేగాన్ని చూస్తూంటే, గత అయిదేళ్ళలో వచ్చిన వస్తు, శిల్ప పరమయిన మార్పుల్ని గమనిస్తే, అయిదేళ్ళ మార్పుని ఒక అంచనా వెయ్యవచ్చని అర్ధం అవుతుంది. ఈ మార్పు మొత్తం తెలుగు సమాజంలో వస్తున్న మార్పు. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Jul2009
ప్రాణహిత
అందరూ ఆహ్వానితులే !
‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన సభ
‘Mungili : Telangana Prachina Sahityam’ Book Cover
రచన : డా||సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
ఆహ్వానం : కాసుల ప్రతాపరెడ్డి
అధ్యక్షత : ఆచార్య జయధీర్ తిరుమలరావు
‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన పరిచయం : బి.నరసింగరావు
‘ముంగిలి’ ఆవిష్కరణ : ఆచార్య బిరుదురాజు రామరాజు
మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Mar2009
ప్రాణహిత
ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు
ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Sep2008
ప్రాణహిత
కేవలం తెలుగు పుస్తకాలు చదివి, వాటి గురించి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదేళ్ళపాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతుందని ప్రారంభంలో ఎవరూ ఊహించి ఉండరు. నిజానికి ఈ సమావేశాలు 1998లో మొదలైనప్పుడు ఏదో నలుగురైదుగురు అప్పుడప్పుడూ కలుస్తుండేవారు. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు
Sep2008
ప్రాణహిత
ప్రతి ఇంటా ఉండవలసిన కొకు రచనా ప్రపంచం
విరసం ప్రచురణగా కొకు రచనా ప్రపంచం 16 సంపుటాలు
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజాసాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది. తెలుగు సమాజంలో విప్లవభావాలను వ్యాపింపజేయడంలో అసాధారణమైన కృషి చేసిన కుటుంబరావు వ్యాసాలను మాత్రమే కాక, కథలనూ నవలలనూ కూడ కలిపి రచనా ప్రపంచం మొత్తాన్నీ ఆయన శతజయంతి కానుకగా పాఠకులకు అందించడానికి ఈ ప్రయత్నం.
మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు